మంగళవాయిద్యాలతో సంప్రదాయంగా గోమాతకు సీమంతం..

కృష్ణ జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఒక ఆవు కి సీమంతం చాలా ఘనంగా జరిపించటం విశేషం. మంగళవాయిద్యాలతో, మంత్రోచ్చారణతో చాలా సంప్రదాయంగా నిర్వహించారు. తల్లి ఆవుకి పసుపు, కుంకుమ, గాజులు, నూతన వస్త్ర అలంకరణలు ఆ గ్రామస్తులు సమర్పించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola