Kapu JAC Leader Chandu Janardhan | అప్పట్లో రంగా కారణంగా ఒక్కటయ్యాం..మరిప్పుడు | ABP Desam

Continues below advertisement

ఏపీ ఎన్నికల్లో ఈ సారి కీ ఫ్యాక్టర్ గా వినిపిస్తున్నది కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించినది మొదలు..సీట్ల లెక్కల పంచాయతీ వరకూ ప్రతీ చోటా కాపులకు అన్యాయం జరిగిందని కాపు జేఏసీ నేతలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు వారిలో ఈ అభిప్రాయం ఏర్పడటానికి కారణం ఏంటీ..పవన్ కళ్యాణ్ పార్టీకి ఈ పరిణామాలు చేటు చేస్తాయా..ఈ ఇంటర్వూలో తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram