KA Paul Protest at AP Secretariat | ఈసీ మీటింగ్ కి అనుమతించకపోవటంపై కేఏ పాల్ ఫైర్ | ABP Desam

ఏపీ సచివాలయంలో రాజకీయపార్టీలతో ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన సమావేశానికి తమను అనుమతించకపోవటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. సచివాలయం ముందే బైఠాయించిన పాల్ తనను పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఇలా ఇ్బందులు పెడుతున్నారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola