Kakinada Rural Boat Fire Accident : భైరవపాలెం దగ్గర సముద్రంలో అగ్నిప్రమాదం | ABP Desam

కాకినాడ రూరల్ భైరవపాలెం సముద్రం మధ్యలో అగ్నిప్రమాదం జరిగింది. చేపలవేట కోసం వెళ్లిన ఫిషింగ్ బోట్ లో మంటలు చెలరేగటంతో బోటులో ఉన్న పదిమంది మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola