Kakinada Old Lady Request : కాకినాడ ఎస్పీ కు లేఖ రాసిన వృద్ధురాలు | ABP Desam

కాకినాడ రూరల్ లో తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని ఓ తల్లి ఎస్పీ కు లేఖకు రాసిన ఘటన కలకలం రేపింది. కాకినాడ రూరల్ గైగులపాడు కు చెందిన అచ్చియ్యమ్మ తన రెండో కుమారుడు, అతని భార్య ప్రవర్తనతో విసిగిపోయానని చెబుతూ గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola