Kakinada Old Lady Request : కాకినాడ ఎస్పీ కు లేఖ రాసిన వృద్ధురాలు | ABP Desam
ABP Desam
Updated at:
08 Jul 2022 12:31 PM (IST)
కాకినాడ రూరల్ లో తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని ఓ తల్లి ఎస్పీ కు లేఖకు రాసిన ఘటన కలకలం రేపింది. కాకినాడ రూరల్ గైగులపాడు కు చెందిన అచ్చియ్యమ్మ తన రెండో కుమారుడు, అతని భార్య ప్రవర్తనతో విసిగిపోయానని చెబుతూ గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.