Kadapa Floods : కడప జిల్లా వరదల్లో సర్వం కోల్పోయి హైదరాబాద్ లో యాచన చేస్తున్న బాధితులు
ABP Desam
Updated at:
05 Dec 2021 07:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప జిల్లాలో ఇటీవల కురిసిన భార్షీలు, ముంచెత్తిన వరదలతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. తినటానికి ఓ పూట తిండి దొరక్క హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. వరద అంతా తుడిచిపెట్టేసిందని తమను ఆదుకోవాలంటూ ప్లకార్డులు రాసి నగరవాసులను వేడుకుంటున్న వైనం క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పడుతోంది.