KA Paul Warns CM Jagan : మోదీ ఇచ్చిన గైడ్ లైన్స్ తో జగన్ ఇదంతా చేయించారన్న పాల్ | ABP Desam
Continues below advertisement
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. కేజీహెచ్ కు వైద్యపరీక్షల కోసం ఆయన్ను తరలించగా..కేఏ పాల్ తనకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అంటూ ఆడియోలను విడుదల చేశారు.
Continues below advertisement