KA Paul offer Mudragada Padmanabham | కాపుల మీద గౌరవం ఉంటే ముద్రగడ ప్రజాశాంతి పార్టీలో చేరాలన్న పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎన్నికల నిర్వహణ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సంఘంలో ఒకే ఒక్క ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టకూడదంటూ హైకోర్టును ఆశ్రయించారు పాల్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola