Justice Battu Devanand: మన రాజధాని ఏదో చెప్పుకోలేకపోతున్నామన్న జస్టిస్ బట్టు దేవానంద్

Continues below advertisement

తెలుగు జాతి అంటే చులకన అయిపోతోందంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రచయితల సంఘం పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు. మనలో ఐక్యత లేదని, మన రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram