JC Prabhakar Reddy Protest At Tadipatri: మున్సిపల్ ఆఫీస్ ఆవరణలోనే జేసీ నిద్ర

Continues below advertisement

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డివైడర్ పై పడుకుని నిరసన తెలియచేస్తున్న మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎత్తుకెళ్లి పోలీసులు ఇంట్లో ఉంచారు. ఈ సమయంలో పోలీసులకు, జేసీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంలో జేసీ సొమ్మసిల్లి పడిపోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola