JC Prabhakar Reddy Fires On Police: పోలీసులపై నమ్మకం పోయిందన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను అనంతపురం ఆసుపత్రిలో పరామర్శించారు. పోలీసులపై నమ్మకం పోయిందని, డీఎస్పీ చైతన్యపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola