తూర్పుగోదావరి జిల్లాలో జవాద్ సైక్లోన్ ప్రభావం-అధికారులు అప్రమత్తం
ABP Desam
Updated at:
03 Dec 2021 08:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పుగోదావరి జిల్లాలో జవాద్ తుపాను ప్రభావం నెలకొంది. ఇప్పటికే తీరప్రాంతాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. అంతర్వేది నుంచి అద్దరిపేట వరకూ జిల్లాలోని 14తీర మండలాల్లోనూ రెవెన్యూ అధికారులు పర్యటించి...మత్స్యకారులను తీరప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే ఓ సారి భారీవర్షాల వల్ల నష్టపోయామంటున్న అధికారులు...ఇప్పుడు మరో సారి తుపాను కారణంగా ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.