Janhvi Kapoor Visits Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.! | ABP Desam

తిరుమల శ్రీవారిని హీరోయిన్ జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 లో నటిస్తున్న జాన్వీ..షూటింగ్ కు ముందు తనకెంతో ఇష్టమైన సెంటిమెంట్ గా భావించే తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సేవలో పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola