Janasena TDP Leaders Met Mudragada Padmanabham : ఏపీ ఎన్నికల వేళ హీటెక్కుతున్న కాపు రాజకీయం | ABP
ABP Desam
Updated at:
11 Jan 2024 05:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముద్రగడ కేంద్రంగా ఏపీలో కాపు రాజకీయం మొదలైంది. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ-జనసేన నేతలు కలవటం చర్చనీయాంశంగా మారింది.