Ippatam Villagers Love For Pawan Kalyan: పవన్ చిత్రపటానికి పాలాభిషేకం | Janasena| ABP Desam

Continues below advertisement

Guntur జిల్లా Tadepalli మండలం Ippatam గ్రామస్థులు Janasena అధ్యక్షుడు PawanKalyan చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ గ్రామంలో Janasena Formation Day సభ నిర్వహించడం ద్వారా జాతీయస్థాయిలో తమకు గుర్తింపు వచ్చేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా గ్రామ అభివృద్ధికి జనసేన ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని వివిధ పనులకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీనివాసరావు.... ప్రేమతో ఓట్లు అడిగే విధానానికి పవన్ నాంది పలికారని ఆయన అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram