Chandra Babu Naidu: ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించండి!

రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలతో అరచకాలు సృష్టిస్తున్న వైసీపీని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనను పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. దిల్లీలో ఆ పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు.....టీడీపీ ప్రధాన కార్యాలయం సహా పార్టీ ఆఫీసులపై, నాయకులపై జరిగిన దాడుల గురించి రాష్ట్రపతికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి విన్నవించిన విషయాలను తెలిపారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola