High Tensions at Kuppam | కుప్పంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం |ABP Desam

Continues below advertisement

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తంగా మారింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం లో వందల మంది పోలీసుల మోహరించారు. టీడీపీ పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ... టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram