High Tension in Dharmavaram : మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులపై దాడి | ABP Desam
ABP Desam
Updated at:
28 Jun 2022 04:19 PM (IST)
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ వర్సెస్ బీజేపీ గా మారిన రాజకీయాలు...దాడులకు వరకూ వెళ్లాయి. సోమవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం పెట్టి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులపై విమర్శలు చేశారు.