GVL Narasimharao Interview: రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఎంపీ జీవీఎల్ | ABP Desam
ABP Desam
Updated at:
14 May 2022 08:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజధాని Amaravathi ప్రాంతంలో BJP MP GVL Narasimharao పర్యటించారు. ఎక్కడా మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రావట్లేదని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. 3 రాజధానులపైనా తన ఓపినియన్ చెప్తున్న జీవీఎల్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.