Godavari flood at Polavaram : అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి | ABP Desam

ఏలూరు జిల్లా పోలవరం దగ్గర గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో గోదావరిలోకి వరదనీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర గోదావరి వరద నీటిమట్టం పరిమితికి చేరుకోగా ప్రాజెక్టు అధికారులు 9,10,890 కూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola