East Vijayawada Political Heat : దేవినేని అవినాష్ తీరుపై టీడీపీ, జనసేన నేతల ఫైర్ | DNN | ABP Desam

విజయవాడ రాణిగారితోటలో మహిళలపై మధ్య జరిగిన ఘర్షణలో బాధితులను టీడీపీ, జనసేన నేతలను పరామర్శించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నేత పోతిన మహేష్ వేర్వేరుగా బాధితులతో మాట్లాడారు. సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేయటం ఏంటని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola