Duronto Express Accident : భీమడోలు వద్ద రైల్వేట్రాక్ పై నిలిచిన వాహనాన్ని ఢీకొట్టిన రైలు | ABP Desam

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భీమడోలు వద్ద పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పైన నిలిచి ఉన్న వాహనాన్ని తెల్లవారుజామున దురంతో బలంగా ఢీకొట్టింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola