Daggubati Purandeswari on AP Liquor | ఏపీ బ్రాండ్లను నెలకేసి కొట్టిన పురందేశ్వరి | DNN | ABP Desam
Continues below advertisement
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం సీసాలను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పగలగొట్టారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement