Cyclone Michaung Effect on Agriculture : తుపాను తీవ్రతతో కోనసీమ జిల్లాలో రైతుల కన్నీళ్లు | ABP Desam

మిగ్ జాం తుపాను దాటికి గోదావరి జిల్లాల రైతులు పూర్తిగా నష్టపోయారు. తడిసిపోయిన ధాన్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారీ వర్షాలకు నీటమునిగిన వరిచేలు మొలకెత్తుతున్న దృశ్యాలే కల్లాల్లో కనపడుతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కంటతడి పెట్టుకుంటున్న రైతుల ఆవేదనను వినిపించేందుకు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆవిడి గ్రామంలో పర్యటించింది ఏబీపీ దేశం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola