CM Jagan Siddham: భీమిలి బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్న జగన్

Continues below advertisement

2024 ఎన్నికల శంఖారావాన్ని ( Elections 2024 ) వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ( YS Jagan ) ఉత్తరాంధ్ర నుంచి పూరించబోతున్నారు. భీమిలిలో ( Bheemili ) 'సిద్ధం' ( Siddham ) పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సభ వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి ఆనంద్ వివరిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram