CM JAGAN On Rythu Bharosa:యాభై లక్షల మందిని రైతుభరోసాతో ఆదుకుంటున్నాం|ABP Desam

YSR Rythu Bharosa కార్యక్రమంలో రైతుల మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని CM YS Jagan అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రైతుభరోసా ద్వారానే యాభై లక్షల మంది రైతులకు రూ.23వేల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola