CM Jagan on Polavaram : అసెంబ్లీలో పోలవరంపై మాట్లాడిన సీఎం జగన్ | ABP Desam

ఏపీ అసెంబ్లీలో పోలవరం అంశంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. పోలవరం నిర్మించింది టీడీపీనే అంటూ ప్రచారం చేసుకుంటున్నారన్న ముఖ్యమంత్రి..పోలవరం ఘనత వైఎస్ఆర్, జగన్ లకు మాత్రమే దక్కుతుందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola