Ganapavaram YSR Rythu Bharosa Sabha లో జనసేన అధినేత Pawan Kalyan పై CM Jagan విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ద్వారా లబ్దిపొందని ఒక్క రైతును చంద్రబాబు దత్తపుత్రుడు చూపించలేకపోయాడంటూ జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.