CM JAGAN On Goutham Reddy : గౌతమ్ రెడ్డి వల్లే రాష్ట్రానికి బిర్లాలు..అదానీలు..! |ABP Desam

Mekapati Goutham Reddy మృతికి AP Assembly సంతాపం తెలిపింది. చివర్లో ప్రసంగించిన CM Jagan గౌతంరెడ్డిని మించిన నమ్మకస్థుడు తనకు మరొకరు లేరని అన్నారు. ఆరుశాఖలు అప్పగిస్తే రాష్ట్రానికి అదానీలు, బిర్లాలను తీసుకొచ్చిన ఘనత గౌతంరెడ్డికి దక్కుతుందన్నారు. ఆయన సేవలకు గుర్తుగా Sangam Barriage కు Mekapati Goutham Sangam Barriage అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు CM Jagan

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola