CM Jagan on Chandrababu Naidu : కుప్పం నా గుండెల్లో ఉందన్న సీఎం జగన్ | ABP Desam

కుప్పం అభివృద్ధి కోసమే హంద్రీనీవా ద్వారా కృష్ణా నీళ్లను తీసుకువచ్చామని సీఎం జగన్ అన్నారు. తనపై ఉన్న కోపంతోనే పులివెందులను చంద్రబాబునాయుడు తిడతారన్న జగన్..తనకు కుప్పంపై ఎలాంటి ద్వేషం లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola