CM Jagan Met KCR : నందినగర్ లో కేసీఆర్ పరామర్శించిన సీఎం జగన్ | ABP Desam

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. తుంటి ఆపరేషన్ తర్వాత జూబ్లీహిల్స్ లో నందినగర్ లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ను జగన్ కలిసి పరామర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola