CM Jagan Invites AP Governor: గవర్నర్ తో భేటీ అయిన సీఎం వైఎస్ జగన్| ABP Desam

AP Governor బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను CM Ys Jagan, Bharathi దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు. సోమవారం సాయంత్రం Raj Bhavan కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్ తో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్ ను ఆహ్వానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola