CM Jagan Fun At Veligonda Project: ఒకరి తర్వాత ఒకరు వచ్చి.. జగన్ ను ఏం అడిగారో తెలుసా..?
ABP Desam
Updated at:
06 Mar 2024 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెలిగొండ ప్రాజెక్టులో ట్విన్ టన్నెల్స్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని జగన్ కోరారు. ఆ సందర్భంగా సరదా సంఘటన చోటు చేసుకుంది.