CM Jagan : ధర్మారెడ్డి, చెవిరెడ్డి కుటుంబాలకు సీఎం జగన్ పరామర్శ | ABP Desam
ABP Desam
Updated at:
22 Dec 2022 08:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం జగన్ నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పర్యటించారు. నంద్యాల జిల్లా పారుమంచాలలో పర్యటించిన జగన్...టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి నివాసానికి వెళ్లారు. ధర్మారెడ్డి కుమారుడి మృతిపై సంతాపం తెలిపిన జగన్...ధర్మారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న సీఎం జగన్...అక్కడ నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. చెవిరెడ్డి తండ్రి మృతికి సంతాపం తెలిపిన జగన్....చెవిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.