Chittoor Girl Incident : చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన మైనర్ మృతి కేసు | ABP Desam

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మైనర్ మృతి కేసు కలకలం రేపుతోంది. బాలికను అత్యాచారం చేసి చంపేశారని బాలిక తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తుంటే..పోలీసులు మాత్రం అలాంటివి ఏం జరగలేదంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola