Chintamaneni Prabhakar: నాకు ప్రాణ హాని ఉంది | సీఎం జగన్, సజ్జలకు వ్యతిరేకంగా పిటిషన్ | ABP Desam

ఏలూరు కోర్టులో తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతం సవాంగ్ లపై ప్రైవేట్ కేసులు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని చింతమనేని పిటిషన్ లో పేర్కొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola