Chandrababu Speech At Mahanadu: అధికారంలోకి రాగానే జగన్ అవినీతి కక్కిస్తానన్న చంద్రబాబు | ABP Desam
ABP Desam
Updated at:
28 May 2022 08:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOngole లో మహానాడు ముగింపు సభలో ప్రసంగించిన చంద్రబాబు... మూడేళ్లల్లో జగన్ అవినీతి భారీగా పెరిగిపోయిందని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అన్నింటినీ బయటకు తీస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు.