Chandrababu Naidu on Telangana Results : విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశారుగా | ABP Desam

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..రైతులతో మాట్లాడారు. తుపాను కారణంగా పంటనష్టపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదని రైతులు చెప్పటంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola