మానవహక్కుల ఉల్లంఘన-మనుషులపై దాడులు కనపడటం లేదా..?

మాజీ ఐపీఎస్ అధికారి షేక్ షావలి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు....సీఎం వైఎస్ జగన్ అసమర్థ విధానాలపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ...హైకోర్టు తీరును తప్పుపట్టిన మాజీ న్యాయమూర్తి వ్యాఖ్యలపై చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola