Chandrababu Naidu On CM Jagan : కోనసీమ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన | ABP Desam

ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో వరద బాధితులతో మాట్లాడిన చంద్రబాబు..ప్రజలు బురదలో బతుకుంటే ముఖ్యమంత్రి మాత్రం గాల్లో తిరుగుతున్నారు అంటూ మండి పడ్డారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola