మా పనైపోయింది,రాష్ట్రాన్ని కాపాడండని ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటున్నారు
ABP Desam
Updated at:
15 Dec 2021 06:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాజీ ఐపీఎస్ అధికారి షేక్ షావలి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు....సీఎం వైఎస్ జగన్ అసమర్థ విధానాలపై ఘాటు విమర్శలు చేశారు.