Chandrababu Naidu Announces TDP Mini Manifesto : రాజమండ్రి మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటన | ABP
రాజమండ్రిలో జరిగిన మహానాడు బహిరంగ సభలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో ప్రకటన చేశారు. మహిళలు, యువత, రైతులు, పేదలే లక్ష్యంగా మినీ మేనిఫెస్టోలో పథకాలను ప్రకటించారు.