Chandrababu Naidu Announces TDP Mini Manifesto : రాజమండ్రి మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటన | ABP

రాజమండ్రిలో జరిగిన మహానాడు బహిరంగ సభలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో ప్రకటన చేశారు. మహిళలు, యువత, రైతులు, పేదలే లక్ష్యంగా మినీ మేనిఫెస్టోలో పథకాలను ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola