CBI Seizes Drugs Container At Visakhapatnam |విశాఖలో సీబీఐ ఆపరేషన్ గరుడ..25 వేలల కిలోల డ్రగ్స్ |
CBI Seizes Drugs Container At Visakhapatnam | బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సీబీఐ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి.