BJP AP Somu Verraju on YCP Government:రాయలసీమ ప్రజలు మనుషులు కాదా...పోలవరం చాలా..?| ABP Desam

BJP AP President Somu Verraju మదనపల్లెలో మీడియా సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా రాయలసీమకు నీళ్లివ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి రావటం లేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola