Bandi Sanjay Live : వరంగల్ సభ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు | ABP Desam

వరంగల్ లో బీజేపీ పెట్టిన సభ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ ఆలోచన మొదలైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పెద్దపల్లి లో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై బండి సంజయ్ స్పందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola