Kuppam Chandrababu Meeting : కుప్పం సభలో గందరగోళం! ఓ వ్యక్తిని చితకబాదిన కార్యకర్తలు

కుప్పం చంద్రబాబు సభలో గందరగోళం నెలకొంది. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఆయన వద్ద బాంబులు ఉన్నాయని ఎవరో కేకలు వేయడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola