Attack On JC Asmith Reddy In Tadipatri: వైసీపీ శ్రేణుల పనేనంటూ టీడీపీ ఆరోపణ
ABP Desam
Updated at:
24 Nov 2022 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. పట్టణంలోని మూడో వార్డులో ఆయన పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది.