Arasavalli Sun Temple : సూర్యోదయవేళ స్వామివారి పాదాలను తాకిన భానుడు | DNN | ABP Desam

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. సూర్యోదయం వేళ భానుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్ ను తాకాయి. యేటా రెండు సార్లు భాస్కరుని కిరణ స్పర్శ జరగటం ఆనవాయితీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola