APNGO Bandi Srinivasarao : ఉద్యోగులకు ఎవరూ అప్పులు కూడా ఇవ్వట్లేదు | DNN | ABP Desam
ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలీల కన్న హీనంగా మారిందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన బండి శ్రీనివాసరావు... ఒకటో తేదీన జీతాలు అందక ప్రభుత్వ ఉద్యోగులకు అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు.