AP Sarpanchs Agitation in Tirupati: 36వేల కోట్ల సర్పంచుల నిధులు ఏమయ్యాయ్..?| ABP Desam

AP Sarpanchs Tirupatiలో ఆందోళన నిర్వహించారు. భిక్షాటన చేస్తూ తమ కష్టాలను విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాలుగు సార్లు పంచాయతీ నిధులను వాడుకుందన్న సర్పంచులు...మొత్తం 36వేల కోట్ల రూపాయలు పంచాయతీల ఖాతాల్లో జమచేయాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola